Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఘోర విషాదం : పెద్దేరు నదిలో ముగ్గురి మృతి

విశాలాంధ్ర ` విశాఖ క్రైం: విశాఖ జిల్లా చోడవరం బుచ్చియ్యపేట పెద్దేరు నదిలో దిగి ముగ్గురు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బుచ్చయ్య పేట మండలం బంగారు మెట్ట గ్రామ సమీపంలోని పెద్దేరు నది దాటుతుండగా ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందారు. మృతులు దారకొండ (60), రాము (48), శ్రీను (45)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img