Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ఏపీ నుంచి ఇద్దరు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 44 మంది ఉపాధ్యాయులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల నుంచి నలుగురు ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్రం ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్‌ ఉపాధ్యాయుడు భూషణ్‌ శ్రీధర్‌, చిత్తూరు జిల్లా ఎం.పైపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మునిరెడ్డికి అవార్డులు లభించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img