జీ20 సదస్సు నిర్వహణ బాధ్యతలు భారత్ చేతికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ రోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశం జరగబోతోంది.ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు దిల్లీకి వెళ్లనున్నారు.