Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

జూ.ఎన్టీఆర్‌ ను కలిసిన టీమిండియా క్రికెటర్లు

టీమిండియా జట్టు న్యూజిలాండ్‌తో తొలి వన్డే ఆడేందుకు హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్స్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలుసుకున్నారు. సూర్యకుమార్‌ యాదవ్‌, శుభ్‌ మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, చహల్‌, శార్దుల్‌ ఠాకూర్‌తో పాటు పలువురు క్రికెటర్లు ఎన్టీఆర్‌ను కలిశారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కింది. ఈ క్రమంలో జూనియర్‌ ఎన్టీఆర్‌?ను కలిసి అభినందనలు తెలిపేందుకు టీమిండియా ప్లేయర్స్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img