Friday, April 19, 2024
Friday, April 19, 2024

ట్రిపుల్‌ ఐటీ ఫలితాలు విడుదల

ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష-2021 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. బుధవారం ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబర్‌ 26న పరీక్ష నిర్వహించగా.. రికార్డు సమయంలో 10 రోజుల్లోనే ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img