Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

డోన్ మండలంలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఘర్షణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని డోన్ మండలంలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. మల్లంపల్లిలో వైసీపీ ఉ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. శ్రీరాముడి ఆలయం దగ్గర గొడవ చెలరేగింది. ఈ ఘర్షణలో పోలీసులతో సహా పలువురికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ పై వైసీపీ నేత సుధీర్ దాడి చేశారు. వైసీపీ నేత సుధీర్ తీరుపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img