మంత్రి వెల్లంపల్లి
థర్డ్వేవ్ హెచ్చరికల దృష్ట్యా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ జిజిహెచ్లో మూడు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందన్నారు.