Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట

నటుడు మోహన్‌ బాబు, ఆయన కుమారులకు హైకోర్టులో ఊరట లభించింది. 2019 ఎన్నికల సమయంలో తిరుపతిలో నిర్వహించిన ధర్నాలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి తిరుపతి కోర్టులో విచారణ జరిగింది. విచారణను నిలిపివేయాలని మోహన్‌ బాబు హైకోర్టును ఆశ్రయించారు. 8 వారాల పాటు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img