పన్నుల భారం మోపడంలో వైసీపీ సర్కార్ కొత్తపుంతలు తొక్కుతోందని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘రెండు వారాల్లో వెయ్యికోట్ల ఆస్తి, చెత్తపన్ను వసూలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. జగన్కి ఒక్కఛాన్స్ ఇచ్చిన ప్రజల జేబులు కొల్లగొట్టడంపై పెట్టిన శ్రద్ధ సంపద సృష్టించడంపై పెట్టొచ్చుకదా? ’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.