Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పరిటాల శ్రీరామ్‌కు కరోనా

టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్టర్‌ ద్వారా వెల్లడిరచారు. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో తల్లితో కలిసి పర్యంటించారు శ్రీరామ్‌. ‘కరోనా పరీక్షల్లో స్వల్ప లక్షణాలతో నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన మా శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉండి, ఏవైనా లక్షణాలతో టెస్టు వేయించుకొని జాగ్రత్తగా పడాల్సిందిగా తెలియజేస్తున్నాను..’ అని పరిటాల శ్రీరామ్‌ ట్వీట్‌ చేశారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img