Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పాఠశాలల రూపురేఖలను మార్చివేశాం


: మంత్రి ఆదిమూలపు
ఈనెల 16వ తేదీన సీఎం జగన్‌ తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక హైస్కూల్‌లో శనివారం అభివృద్ధి పనులు, సభ ప్రాంగణాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద విద్యార్థులు అందరికీ మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏటా విద్యారంగానికి రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నారని తెలిపారు. నాడు నేడు మొదటి విడత కార్యక్రమంలో రూ.3,600 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 15,715 పాఠశాలల రూపురేఖలను మార్చివేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img