Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పింఛన్ల పెంపుపై వెటకారంగా మాట్లాడుతున్నారు : పెద్దిరెడ్డి

పేదరికాన్ని కొలమానంగా తీసుకొని పింఛన్‌ ఇస్తున్న ప్రభుత్వం వైసీపీ అని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికి పింఛన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడిరచారు. కొత్త ఏడాది నుంచి పింఛన్లు పెంచడం సంతోషించదగిన విషయమని అన్నారు. పింఛన్ల పెంపుపై ప్రతిపక్షాలు వెటకారంగా మాట్లాడుతున్నాయని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img