Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

‘ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తి..’ : సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా తన తండ్రిని తలచుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ భావోద్వేగపూరితమైన ట్వీట్‌ చేశారు. ‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’ అని ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img