Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో ఉన్నారు. దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టు, పెండిరగ్‌ బకాయిలపై చర్చిస్తున్నారు. అదేవిధంగా విభజన అంశంతో పాటు రాజధాని అంశాన్ని కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీకి రావాల్సిన నిధులు, పెండిరగ్‌ బకాయిలు పై ప్రధాని మోదీకి వివరించనున్నారు. పోలవరం తదితర అంశాలపై ప్రధాని మోదీకి సీఎం జగన్‌ వినతిపత్రం అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img