Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రభుత్వ లెక్కల్లో లక్షా 31వేల కోట్లు మాయం

: దేవినేని ఉమ
ప్రభుత్వ లెక్కల్లో రూ. లక్షా 31 వేల కోట్లు మాయమైందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ట్విట్టర్‌లో ఆరోపించారు. మాయమైన సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయని ప్రశ్నించారు. ప్రభుత్వం అడ్డగోలుగా నిధుల మళ్లింపుతో లెక్కల్లో గోల్మాల్‌ చేస్తోందని విమర్శించారు. ఆదాయం, అప్పులు, ఖర్చుల లెక్కలపై శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img