Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఫ్యామిలీ డాక్టర్ ప‌థ‌కాన్ని ప్రారంభించిన జ‌గ‌న్

గుంటూరు – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ పేరులో కొత్త పథకాన్ని పల్నాడు జిల్లాలో లింగంగుంట్ల ఇవాళ సీఎం జగన్ ప్రారంభించారు. తాడేప‌ల్లి నుంచి లింగ‌గుంట్ల చేరుకున్న‌జ‌గ‌న్ ముందుగా డాక్టర్‌ YSR విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌ని పరిశీలించారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ స్టాల్స్‌ను తిల‌కించారు..అనంత‌రం ఆయ‌న కావూరులో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు.. ఆ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష్యంగా తిల‌కించండి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img