Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బన్ని ఉత్సవం..కర్రల సమరంలో వందమందికి గాయాలు

కర్నూలు జిల్లాలోని హోళగుంద మండలం దేవరగట్టు కర్రల సమరంలో 100 మందికిపైగా గాయాలు అయ్యాయి. 9 మంది పరిస్థితి విషయంగా ఉంది. క్షతగాత్రులను ఆలూరు, ఆదోని, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. ఉత్సవాల సందర్భంగా దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి విగ్రహాల కోసం భక్తులు పెద్దఎత్తున పోటీపడతారు. రింగులు తొడిగిన కర్రలతో భక్తులు తలపడతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img