టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంతో 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం గెలిచి జాతిని గర్వపడేలా చేశారని మన్ప్రీత్ టీమ్కు శుభాకాంక్షలు తెలిపారు.