Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మెరుగైన విద్య అందించడమే లక్ష్యం

మంత్రి పేర్ని నాని
మెరుగైన విద్య అందించాలన్నదే సీఎం జగన్‌ ఆకాంక్షని మంత్రి పేర్నినాని చెప్పారు.
నాడు-నేడు కింద స్కూళ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని, రాష్ట్రంలో 34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేశామని తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పేర్ని నాని మీడియాకు తెలిపారు. ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏ తరగతికైనా తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుందన్నారు. ఈనెల 16న విద్యాకానుక అందిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img