Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రమ్య హత్య కేసులో రాజకీయ రాద్దాంతం మానుకోవాలి

డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి
రమ్య హత్య కేసులో టీడీపీ చేస్తున్న రాజకీయ రాద్దాంతం మానుకోవాలని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ సమానత్వం కల్పించింది వైసీపీ ప్రభుత్వమేనని, టీడీపీ ఎప్పుడైనా ఎస్సీలను ఆదరించిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. ఎస్సీలకు ఏదో జరిగిపోయిందని చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి మహిళలకు రక్షణ కవచంలాగా ఉన్నారన్నారు. రమ్య హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారని చెప్పారు.ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img