Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాష్ట్రంలో కొత్తగా 1,747 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 65,920 నమూనాలను పరిక్షించగా, కొత్తగా 1,747మందికి కరోనా వైరస్‌ సోకినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాజా కేసులతో ఇప్పటి వరకు మొత్తం 19,50,339 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కరోనాతో గడచిన 24 గంటల్లో 14 మంది మృతి చెందారని వైద్య శాఖ పేర్కొంది.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,223కు పెరిగింది. కొత్తగా 24 గంటల్లో 2,365 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు.మొత్తం రికవరీల సంఖ్య 1914177కు చేరింది.ప్రస్తుతం ఏపీలో 22,939 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img