Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్ట్రంలో వెయ్యికి పైగా పాజిటివ్‌ కేసులు


ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,063 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి తాజాగా 11 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 13,671 మంది మృత్యువాతపడ్డారు. నిన్న 1,929 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 19,65,657 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 59,198 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 2,57,67,609 మందికి కరోనా పరీక్షలు చేశారు. ప్రస్తుతం 16,341 యాక్టివ్‌ కేసులున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img