Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

రూ.100 నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ!

పురందేశ్వరిని కలిసిన మింట్‌ అధికారులు
అధికారులు చూపిన మోడల్‌ కు పురందేశ్వరి ఓకే
త్వరలో భారత ప్రభుత్వం రూ.100 నాణెం తీసుకువస్తోంది. దీన్ని పూర్తిగా వెండితో తయారుచేయనున్నారు. ఈ వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మను ముద్రించనున్నారు. దీనికి సంబంధించిన నమూనాపై సూచనలు, సలహాలు తీసుకునేందుకు మింట్‌ అధికారులు ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరిని కలిశారు. పురందేశ్వరికి వారు ఈ వెండినాణేన్ని, దానిపై ఎన్టీఆర్‌ బొమ్మ మోడల్‌ ను చూపించారు. ఈ నమూనాకు పురందేశ్వరి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్‌ బొమ్మతో ఈ రూ.100 నాణెం బయటికి రానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img