Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విద్యార్థులకు పాముకాటు ఘటన… పరిహారం ప్రకటించిన సీఎం జగన్‌

విజయనగరం జిల్లా కురుపాంలోని గురుకుల హాస్టల్‌లో విద్యార్థులకు పాముకాటు ఘటనపై సీఎం జగన్‌ స్పందించారు. మృతిచెందిన విద్యార్థి రంజిత్‌ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. విజయనగరం కలెక్టర్‌ సూర్యకుమారి ఆ పరిహారాన్ని అందజేయనున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చుతోనే వైద్యం చేయిస్తామన్నారు. విద్యార్థికి పాముకాటు ఘటనపై సీఎంకు మంత్రులు పుష్ప శ్రీవాణి, వేణుగోపాల్‌ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img