ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపును ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఖండిరచారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయమని రఘురామ అన్నారు. ఒక్కచాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజలు అనేక బాధలు పడుతున్నారని అన్నారు.