Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సంక్రాంతికి 14 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.ద.మ.రైల్వే తన ట్విట్టర్‌ ఖాతాలో వివరాలను వెల్లడిరచింది.కాకినాడ టౌన్‌`లింగంపల్లి మధ్య 14 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ు. పూర్తి రిజర్వేషన్లతో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు మొదలయ్యాయి. నేరుగా రైల్వే టికెట్‌ కౌంటర్లు లేదా వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా టిక్కెట్లను రిజర్వ్‌ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img