Friday, April 19, 2024
Friday, April 19, 2024

సందర్శకులపై ఆంక్షలు

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌ నుంచి వుడా పార్క్‌ వరకు సందర్శకులపై రాష్ట్రప్రభుత్వం ఆంక్షలు విధించింది. శని, ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి ఉదయం వరకు సందర్శకుల నో ఎంట్రీ నిబంధనలను అమలు చేస్తోంది. కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా సందర్శకులపై ఆంక్షలు విధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img