Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సింహాచలం భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

మాన్సస్‌ ట్రస్టు, సింహాచలం భూముల వ్యవహారంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సింహాచలం భూములను ఆస్తుల రిజిస్ట్రీ నుంచి తొలగించడం, మాన్సస్‌ ట్రస్టు భూముల విక్రయంపై అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img