మాన్సస్ ట్రస్టు, సింహాచలం భూముల వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సింహాచలం భూములను ఆస్తుల రిజిస్ట్రీ నుంచి తొలగించడం, మాన్సస్ ట్రస్టు భూముల విక్రయంపై అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు.