Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బీసీ నేత‌ల‌తో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి భేటీ

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పార్టీ బీసీ విభాగం నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈరోజు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జి వి.విజ‌య‌సాయి రెడ్డి బీసీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు, శాసనమండలి ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో బీసీ విభాగ రాష్ట్ర జోన‌ల్ ఇంఛార్జిలు, జిల్లా అధ్య‌క్షులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో వివిధ స్థాయిల్లో బీసీ విభాగ క‌మిటీల నియామ‌కంపై స‌మీక్షించారు. విభాగ‌ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై విజ‌య‌సాయిరెడ్డి దిశానిర్దేశం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img