Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏఓ స్మిత్‌ కొత్త ప్యూరిఫయర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌ : వాటర్‌ హీటింగ్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ఉత్పాదనల్లో అగ్రగామి ఎ.ఓ.స్మిత్‌ ఇండియా నూతనంగా ఐఎన్‌ విఐ`యు1ను ఆవిష్కరించింది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లలో భారతదేశ ఏకైక అండర్‌ ది కౌంటర్‌ ఇన్‌లైన్‌ యూవీ వాటర్‌ ప్యూరిఫైయర్‌. ఈ ప్యూరిఫయర్‌ స్లీక్‌, కాంపాక్ట్‌ డిజైన్‌తో వస్తుంది. ఇదియూవీప్లస్‌ సిల్వర్‌ యాక్టివేటెడ్‌ పోస్ట్‌ కార్బన్‌ (ఎస్‌ఏపీసీ) టెక్నాలజీ డబుల్‌ ప్రొటెక్షన్‌ లేయర్‌తో శక్తివంతమై వుంటుంది. ఆరోగ్యవంతమైన, సురక్షితమైన నీటిని అందిస్తుంది. ఇది గస్‌నెక్‌ ఫాసెట్‌ డిజైన్‌తో లభిస్తుంది. ఆధునిక మాడ్యులర్‌ కిచెన్‌ డెకోర్‌కు అనుగుణంగా వుంటుంది. ప్యూరిఫికేషన్‌ సొల్యూషన్స్‌ కోరుకునే వినియోగదారులకు ఇది అనువైనది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img