Friday, April 26, 2024
Friday, April 26, 2024

కేన్సర్‌ అవగాహనపై గ్రేస్‌ రన్‌

హైదరాబాద్‌ : గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ (జిసిఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఎన్‌ఎమ్‌డిసి గ్రేస్‌ క్యాన్సర్‌ రన్‌ 2021’ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్‌ అవగాహన రన్‌ నాల్గవ ఎడిషన్‌ను సైదరాబాద్‌, పోలీస్‌ కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధులుగా ఎన్‌ఎమ్‌డిసి, సిఎమ్‌డి, సుమిత్‌ దూబె, గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌, సిఇఒ, రోబోటిక్‌ సర్జికల్‌ అంకాలజిస్ట్‌ డా.చిన్నబాబు సంకవల్లి, గ్రేస్‌ క్యాన్సర్‌ రన్‌, రేస్‌ డైరెక్టర్‌ నిరంజన్‌ రాజ్‌లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img