హైదరాబాద్ : స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో, ఆఫ్లైన్ వాణిజ్య వ్యాపారులకు పేమెంట్ పరిష్కా రాలను అందిస్తున్న సంస్థ ఇన్నోవిటీ పేమెంట్ సొల్యూషన్స్ తాజాగా తమ బ్రాండ్ ఈఎంఐ యాక్సలరేషన్ మిషన్ (బీమ్) పథకం కర్నాటక ప్రాంతంలో సాధించిన విజయాన్ని వేడుక చేయడంతో పాటుగా తెలంగాణాలో సైతం ఆ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడిరచింది. కోవిడ్ కారణంగా ఆఫ్లైన్ స్టోర్లు మూతపడటంతో ఎస్ఎంబీ వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ సంవత్సరారంభంలో జెనీ(ఎ.ఉ.రీ.ఐ.ఉ)ని ఇన్నోవిటీ ప్రారంభించింది. ఆకర్షణీయమైన రీతిలో110కు పైగా బ్యాంక్ల నుంచి క్యాష్బ్యాక్ను పొందడం, జీరో కాస్ట్ ఈఎంఐ పథకాలను 60కు పైగా బ్రాండెండ్, ఆన్బ్రాండెడ్ ఉత్పత్తులపై అందించడం ద్వారా ఎస్ఎంబీ మొబైల్ డీలర్లు తమ వినియోగదారులను తిరిగి తెచ్చుకునేందుకు తోడ్పడగా, బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయాలపై అధిక మార్జిన్లను పొందేందుకు బీమ్ తోడ్పడిరది.