హైదరాబాద్ : బైజూస్ ప్రపంచంలోని ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ. నేడు బైజూస్ తరగతుల కోసం ఒక రకమైన ‘ఇద్దరు-టీచర్ల ప్రయోజనాలు’ -పాఠశాల తర్వాత ఆన్లైన్ ట్యూటరింగ్ ప్రోగ్రామ్ను పరిచయం చేసింది. మెరుగైన అభ్యాస ఫలితాలను ప్రారంభించడానికి అత్యుత్తమ అభ్యాస అనుభవాలు, నాణ్యమైన బోధనను మెరుగ్గా అందించడం దీని లక్ష్యం. తాజా పరిస్థితుల్లో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా, తరగతులు నేర్చుకోవడానికి కొత్త విధానాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు బైజూస్ ఇద్దరు టీచర్ల నమూనా ప్రయోగంతో కొత్త విధానాన్ని రూపొందించింది. తద్వారా విద్యార్థులు మరింత సులువుగా నేర్చుకునే అవకాశం వుంటుంది.