సైదాబాద్: అతిపెద్డ జ్యువెలరీ సంస్థలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ దిల్శుఖ్నగర్ షో రూమ్ లో‘‘మైన్ డైమండ్స్’’ షోని ప్రారంభించింది. ఈ డైమండ్స్ షోని ముఖ్య అతిధిలుగా నూకల పద్మా రెడ్డి (రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఫండర్, ప్రెసిడంట్), చైతన్య బాబీ (ప్యాషన్ డిజైనర్), బండి ప్రియంక, శివాని, వైష్ణవి వినియోగదారులు, శ్రేయోభిలాషులు, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ డైమండ్స్ షోలో ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు, ప్లాటినం, ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు. మీకు నచ్చిన వాటిని సొంతం చేసుకునే విధంగా కేవలం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వరంగల్ షోరంలో ఆగస్ట్ 18 నుండి 23 వరకు, 2021 ఈ డైమండ్స్ షో కొనసాగుతుందని షోరూం ఇంచార్జ్ రదీష్ తెలియజెసారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వన్ ఇండియా వన్ గోల్డ్ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ నాగరాజు పాల్గొన్నారు.