హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఏర్పాటైన కొఠారి జ్యువెలర్స్ మొదటి స్టోర్ను ప్రముఖ టాలీవుడ్ నటి, ముఖ్య అతిథి కుమారి దివ్య శ్రీపాద ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో కొఠారి జ్యువెలర్స్, డైరెక్టర్, శ్రేజస్ కొఠారి కూడా పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో కొఠారి జ్యువెలర్స్కి ఇది 4వ స్టోర్. కొఠారి జ్యూయెలర్స్ తన బ్రాండ్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా, హైదరాబాద్ మార్కెట్లోకి స్టోర్ గ్రాండ్ ఎంట్రీకి మార్గం సుగమం చేసుకుంది. 1920 నుండి బ్రాండ్ కుటుంబ నిర్వహణ వ్యాపారంగా ఉనికిలో ఉన్నది. ఇది కుటుంబ నిర్వహణ వ్యాపారం స్పర్శతో కలిపి ఉన్నప్పటికీ, నేడు బ్రాండ్ తన మార్కెట్ వాటాను బలోపేతం చేయడం మరియు పెంచుకోవడంపై దృష్టిని సారించే ఒక కార్పొరేట్ సంస్థ వలె పనిచేస్తుస్తున్నది.