హైదరాబాద్ ః భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసించే కన్స్యూమర్ ఎలక్టాన్రిక్స్ బ్రాండ్లలో ఒకటైన శాంసంగ్ తాజాగా వినూత్నమైన కన్స్యూమర్ లాయల్టీ కార్యక్రమాన్ని ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించింది. ‘శాంసంగ్ హోమ్’గా ఈ లాయల్టీ కార్యక్రమాన్ని పిలుస్తున్నారు. ఈ వినూత్నమైన కన్స్యూమర్ లాయల్టీ కార్యక్రమాన్ని ప్రస్తుత శాంసంగ్ వినియోగదారులకు ప్రోత్సాహకాలను అందించే రీతిలో తీర్చిదిద్దారు. దీని ద్వారా అందుబాటు ధరలోని ప్రయోజనాలను అందించనున్నారు. తద్వారా శాంసంగ్ కన్స్యూమర్ ఎలక్టాన్రిక్స్ ఉత్పతత్తులపై వినియోగదారుల ప్రేమ, వారు చూపే ఆదరణను గుర్తించనున్నారు.