హైదరాబాద్ ః స్మార్ట్ఫోన్ బ్రాండ్, శామ్సంగ్ తాజాగా తమ మొట్టమొదటి ఎఫ్ సిరీస్ 5జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేసినట్లు వెల్లడిరచింది. గెలాక్సీ ఎఫ్ 42 5జీ పేరిట దీనిని ఫ్లిప్కార్ట్పై అందించనున్నారు. అత్యద్భుతమైన ఫీచర్లు నైట్ మోడ్తో 64 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఈ విభాగంలో అత్యద్భుతమైన 6.6 అంగుళాల ఎఫ్హెచ్డీం డిస్ప్లేను 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 12 బ్యాండ్స్ 5జీ మద్దతు కలిగిన గెలాక్సీ ఎఫ్ 42 5జీ ను ఆనందం తారాస్థాయికి తీసుకువెళ్లడంతో పాటుగా గేమ్ను మరింత ఉన్నతంగా తీసుకువెళ్లే రీతిలో తీర్చిదిద్దారు.