Friday, April 19, 2024
Friday, April 19, 2024

స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో అత్యంత ప్రజాదరణ కలిగిన బ్రాండ్‌గా ఐటెల్‌ : సీఎంఆర్‌

హైదరాబాద్‌: స్మార్ట్‌ఫోన్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ కలిగిన బ్రాండ్‌ ఐటెల్‌ అని సీఎంఆర్‌(సైబర్‌ మీడియా రీసెర్చ్‌) తెలిపింది. కొవిడ్‌ మహమ్మారి సమయంలో స్మార్‌ఫోన్‌ భారతీయుల జీవితాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
సబ్‌ ఐఎన్‌ఆర్‌ 7000 స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో వినియోగదారులు విలువను కోరుకుంటారు. ఇండియా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో ఐటెల్‌ వేగంగా లాభాలను ఆర్జించింది. ట్రాన్షియన్‌ ఇండియా సీఈవో అరిజీత్‌ తలపాత్ర మాట్డాఉతూ ఐఎన్‌ఆర్‌ 7000 విభాగంలో అత్యధిక బ్రాండ్‌ పరిశీలనకు ఐటెల్‌ నిర్మించగలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. అధునాతన స్మార్ట్‌ఫోన్లను అందించడానికి ఐటెల్‌ సహకరిస్తోంది. ఈ ఏడాది ఐటెల్‌ ఇటెల్‌ ఎ 23న ప్రోని విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img