విశాలాంధ్ర- గూడూరు : గూడూరు పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆలూరి ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ జన్మదిన వేడుకలను గూడూరు పట్టణ కన్వీనర్ గజేంద్ర గోపాల్ నాయుడు ఆధ్వర్యంలో...
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ మాపాక్షి డిల్లీ ప్రసాద్. పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో రెండు రోజులపాటు జరిగిన జర్నలిస్ట్ యూనియన్ ఆల్ ఇండియా మహాసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి...
తిరుపతిలో ఏపీయూడబ్ల్యూజే 65వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రసాద్, సీనియర్ నాయకులు మన్నెం చంద్రశేఖర్...
రాజకీయాలను శాసిస్తున్న కార్పొరేట్ శక్తులుగుత్త గా దోచుకుంటున్న జగన్రాజకీయాల సమూల మార్పునకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఏకం కావాలిసీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ
దేశ రాజకీయాలను కార్పొరేట్ లు శాసిస్తున్నారనీ,...
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపుసిపిఐ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ భారతీయులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు...
విశాలాంధ్ర-తిరుపతి : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. సోమవారం ఉదయం 6 గంటలకు తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వందలాది మంది చేరుకున్నారు. కార్యాలయం...
నాలుగు నెలల్లో 510 కోట్ల ఆదాయంతిరుమల శ్రీవారి హుండీ కానుకలు భారీగా పెరుగుతున్నాయి.. గడచిన నాలుగు నెలల్లో శ్రీవారి హుండీ ద్వారా 509 కోట్ల పై చిలుకు రాబడి శ్రీవారి ఖజానాకు లభించింది....
? అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ తిరుపతి లో గాంది విగ్రహం వద్ద సిపిఐ నాయకులు మోకాళ్ళ మీద అర్దనగ్నంగా నిరసన.
?అధిక ధరలను అరికట్టలేని జగన్ మోహన్ రెడ్డికి ప్రజా ఉద్యమాలు అంటే...