విశాలాంధ్ర - తాడేపల్లిగూడెం రూరల్ : పెదతాడేపల్లి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ బి. రాజారావుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి...
ఇద్దరు కార్మికులు మృతి
కాకినాడ రూరల్ :కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో వున్న ప్యారీ సుగర్స్ ఫ్యాక్టరీలో సోమవారం మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈనెల 12వ తేదీన ఇక్కడే...
విశాలాంధ్ర - యస్. రాయవరం : రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ను యస్. రాయవరం మండలం వైసీపీ నాయకులు కలిసారు. మంత్రి గుడివాడ ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా...
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు
. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కార్మిక ,ప్రజా వ్యతిరేక విధానాల సమస్యలపై పోరు. కాకినాడ జిల్లా సిపిఐ ప్రథమ మహాసభ జయప్రదం
కాకినాడ : ఆగస్టు...
కాకినాడ జిల్లా సిపిఐ ప్రధమ మహాసభ సందర్బంగా కాకినాడ లో ప్రదర్శన భహిరంగ సభ లో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి .ఓబులేసు ,రావుల వెంకయ్య ,తాటిపాక మధు.
వేదికపై...
. నిమిషమైన రాష్ట్రాన్ని పాలించే అర్హత జగన్ కు లేదు. ఏపీకి రావలసిన హక్కులు సాధించడంలో జగన్ సర్కార్ విఫలం. ఐదుకోట్ల ప్రజల మనోభావాలను ఢిల్లీకి తాకట్టు పెట్టిన గా ఘనుడు జగన్....
ఆకట్టుకున్న కోయినృత్యాలు
రాజమహేంద్రవరం : ప్రజా సమస్యలు పై ప్రతినిత్యం ప్రజలు తరుపున పోరాడే భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) నిర్వహించిన 25వ జిల్లా మహాసభ ర్యాలీలో ఎర్ర జెండాలతో రాజమహేంద్ర వరం నగరం ఎరుపెక్కింది.జిల్లా...
ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా రాష్ట్ర యువత ను, ప్రజలను నట్టేట ముంచి,రాష్ట్రానికి అశుభం గా మారిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించే ప్రాంతాలను పసుపు నీళ్లతో శుద్ది చేయాలని తెలుగుయువత...
సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిరూ.6.26 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారంహాజరైన మేయర్, కమిషనర్, కౌడ ఛైర్పర్సన్
కాకినాడను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. రూ.6.26 కోట్ల...