. రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు 100% ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కేటాయించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది.. జాతీయ ఆహార భద్రత కింద భారత ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలను 8135 కోట్లకు పైగా...
విశాలాంధ్ర - బాపట్ల : ఆటో ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలై చికిత్స అనంతరం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి దుండి కనకారెడ్డి తల్లి మల్లేశ్వరిని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ...
. నిరంతరం పర్యవేక్షణ ద్వారా మెరుగైన విద్య. అంకితభావం కలిగిన గురువులు దైవంతో సమానం
విశాలాంధ్ర-రేపల్లె : ప్రభుత్వ పాఠశాలలను నిరంతరం పర్యవేక్షణ చెయ్యటం వలన మెరుగైన విద్య అందుతుందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య...
స్పీకర్ తమ్మినేని
విశాలాంధ్ర - వినుకొండ : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలన్నీ 99% అమలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ఎన్నికలు ఎప్పుడు పెట్టిన 175 స్థానాలతో ప్రజలు వైసీపీకి అధికారం...
విశాలాంధ్ర - తాడేపల్లి : దేశ జనాభాలో 50 శాతం జనాభా గల బీసీలకు ఇప్పటికీ ఏ రంగంలో కూడా ప్రజాస్వామ్య వాటా లభించలేదని (రాజ్యసభ పార్లమెంటు సభ్యులు) జాతీయ బిసి సంక్షేమ...
డాక్టర్ అచ్చన్న మృతిపై సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.రాష్ట్రంలో దళితులకు మైనారిటీలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి.చలో విజయవాడకు వెళ్లకుండా సిపిఐ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గంసిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ
రాష్ట్రంలో దళితులకు...
బాపట్ల - విశాలాంధ్ర : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. విజయకృష్ణన్ ఆదేశించారు. పదోతరగతి పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి అధికారుల సమన్వయ...
కెఎల్యూ సమ్యక్ వార్షిక వేడుకలో సినీ హాస్యనటుడు బ్రహ్మానందం
తాడేపల్లి : చదువుకు పేదరికం అడ్డు కాదని ప్రముఖ ప్రముఖ సినీ హాస్యనటుడు డాక్టర్ బ్రహ్మానందం అన్నారు. శనివారం రాత్రి కెఎల్ విశ్వవిద్యాలయంలో జరిగిన...
విశాలాంధ్ర - బాపట్ల : శాసనమండలి ఎన్నికల ప్రకటనతో బాపట్ల జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. విజయకృష్ణన్ చెప్పారు. శాసనమండలి ఎన్నికల ప్రకటనతో...