విశాలాంధ్ర ధర్మవరం:: పొట్టి శ్రీరాములు సేవలు, ప్రాణత్యాగం మరో లేనివని ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు అంబటి అవినాష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద 123వ జయంతి...
శ్రీ సత్య సాయి సేవా సమితి నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం:: రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉందని శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని...
విశాలాంధ్ర. రాజాం : ట్రాన్స్ ఫార్మర్ నుంచే విద్యుత్ వాడకం విద్యుత్ అధికారులు దాడులు - జరీమాన
రాజాం పట్టణం లో ఈ నెల 17. తేదీ నుంచి జరగనున్న శ్రీ పోలిపల్లి పైడి...
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కళాజ్యోతిలో పద్మశ్రీ స్వర్గీయ ఘంటసాల వారి 50వ వర్ధంతి ఉత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కళా జ్యోతి కార్యవర్గం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాలు గాయని గాయకులతో పాటు,...
పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మీను యువర్ ఫౌండేషన్ ప్రతినిధులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్గా పట్టణంలో మహిళలు పురుషులతో సమానంగా ఎదగడం...
నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెలుగుదేశం అధినేత సతీమణి నారా భువనేశ్వరి గురువారం రాత్రి హలిగేర గ్రామంలో పర్యటించారు. హలిగేర...
బీఎస్పీ పాడేరు నియోజకవర్గం అభ్యర్థి అప్పారావు
విశాలాంధ్ర - చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా):- ఆదివాసీల హక్కులు, చట్టాలు కాపాడబడాలంటే బహుజన సమాజ్ పార్టీ (బి.ఎస్.పి)...
వైకాపా పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రాజు
విశాలాంధ్ర - చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- వైకాపాను మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయవలసిన తరుణం ఆసన్నమైందని ఆ పార్టీ పాడేరు...
విశాలాంధ్ర ధర్మవరం:: త్రో బాల్ ప్రీమియర్ లీగ్ కు యశోద పాఠశాలలోని ఆణిముత్యాలు ఎంపిక అయినట్లు డైరెక్టర్ పృధ్విరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 8వ, 12వ...