Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024
Homeవిజయనగరం

విజయనగరం

పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శం : ట్రైనీ డి.ఎస్.పి. ఎస్. మహేంద్ర

రాజాంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి కోవిడ్ 19 మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాజాం శాఖా ఆధ్వర్యంలో రాజాం రెడ్ క్రాస్ కార్యాలయంనందు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి...

మహిళలను అన్నివిధాల ఆదుకున్న ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది

***వైఎస్సార్ చేయూత నాలుగోవిడత నిధులు విడుదల సమావేశంలో ఎమ్మెల్యే జోగారావువిశాలాంధ్ర, సీతానగరం:- మహిళలను అన్నివిధాల ఆదుకున్న ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని, పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమపథకాలను అమలుచేసిన ఘనత వైఎస్సార్సీపీ అధినేత వైఎస్...

ఓం నమో శ్రీలక్ష్మి నరసింహస్వామి ముడుపుల పూజలకు అనూహ్య స్పందన

విశాలాంధ్ర,సీతానగరం: మండలకేంద్రంలో శ్రీలక్ష్మినరసింహస్వామిఆలయంలో ప్రతీగురువారంనాడు ఓంనమో శ్రీలక్ష్మి నరసింహస్వామి, ఓం నమో నారాయణాయ, ఓం నమో శ్రీ వేణుగోపాలస్వామి అంటూ ముడుపుల పూజలకు వేకువ జాము నుండే భక్తులువివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున...

దివ్యాంగుల పాఠశాలలో జనసేన ఆవిర్భావ దినోత్సవం

జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో స్థానిక దివ్యాంగుల పాఠశాలలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి...

రాజాంలో తెదేపా-జనసేన ఆత్మీయ సమావేశం

బుధవారం స్థానిక ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్ బాబు అద్యక్షతన నిర్వహించిన జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి తెలుగుదేశం...

గృహ కార్మికులను ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెచ్చి ఆదుకోవాలి

విశాలాంధ్ర.రాజాం : గృహ కార్మికులను( ఇంట్లో పని చేసే మహిళలు ) ప్రభుత్వం ఆదుకోవాలని ఆశాజ్యోతి డొమెస్టిక్ మహిళ యూనియన్ సభ్యులు కోరారు. బుధవారం సెయింట్ ఆన్స్ హాస్పిటల్ లో నిర్వహించిన పాత్రికేయ...

మార్చి 18 నుండి పదోతరగతి పరీక్షలు – పరీక్షల నిర్వహణకు సన్నద్ధం

పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు అసౌకర్యం లేకుండా చర్యలుప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం : జిల్లా విద్యాశాఖ అధికారి వెల్లడి విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : జిల్లాలో పదో తరగతి పరీక్షల సజావుగా...

ఎంపి స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలి…

తూర్పు కాపు సామాజిక వేదిక డిమాండ్విశాలాంధ్ర విజయనగరం టౌన్ : తూర్పు కాపులు అధికంగా ఉన్న విజయనగరం జిల్లాలో ఎంపీ స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలని తూర్పుకాపుల సామాజిక వేదిక అధ్యక్షుడు రొంగలి...

గుచ్చిమిలో రెండోవిడత జగనన్న ఆరోగ్య సురక్ష

విశాలాంధ్ర,సీతానగరం:సీతానగరం ప్రాదమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గుచ్చిమి గ్రామంలో రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మంగలవారం నిర్వహించారు.స్పెషలిస్టు వైద్యులు డాక్టర్ చింత స్వరూప్ , డాక్టర్ రాజేంద్రతో పాటు స్తానిక...

కేజీబీవీ పాఠశాలను సందర్శించిన జిల్లా సాల్ట్ జిల్లా కో ఆర్డినేటర్

విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని జోగమ్మపేట కేజీబీవీపాఠశాలను సాల్ట్ జిల్లా కో ఆర్డినేటర్ నాగరాజు, ఏఎంఓ శ్రీనివాసరావులు మంగళవారం సందర్శన చేసి పాఠశాలలో విధ్యాబ్యాసన పద్దతులు ద్వారా బోధనపద్ధతులు అవలంబిస్తున్న విధానం గూర్చి అడిగితెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో ఫిజిక్స్ టీచర్...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img