Friday, April 19, 2024
Friday, April 19, 2024

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలీవుడ్‌ హీరోయిన్‌!

బాలీవుడ్‌ నటి మందాకిని 80, 90లోని ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. చేసింది తక్కువ సినిమాలే అయిన స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెనెకళ్లతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న మందాకిని ారామ్ తేరీ గంగా మైలీ్ణ మూవీతో బాలీవుడ్‌ తెరంగేట్రం చేసింది. తొలి మూవీతోనే ఫుల్‌ గ్లామర్‌ డోస్‌ పెంచి వెండితెరపై కుర్రకారును ఉర్రతలూగించింది. ఆ తర్వాత హిందీలో పలు సినిమాలు చేసిన ఆమె సూపర్‌ స్టార్‌ కృష్ణ సింహాసనం మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అప్పట్లో సూపర్ డూపర్‌ హిట్‌గా నిలిచింది. హిందీ, తెలుగులో కలిపి ఆమె దాదాపు 30 సినిమాలు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img