Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వరద ముంపు గ్రామాలలో నాలుగోవరోజు పర్యటన

ముమ్మిడివరం మండలం సలాది వారి పాలెం పొడితి ప్ప వలసల తిప్ప శేరులంక, కమిని గ్రామంలో అలాగే ఐ. పోలవరం మండలం, పొగాకు లంక, పల్లిపాలెం గోదావరి వరద ఉదృతికి గురైన గ్రామాలలోని పాడి రైతులకు 80వేల రూపాయలు పశు గ్రాసాన్ని అందించి మూగజీవుల ఆకలి తీర్చిన రాష్ట్ర జనసేన పార్టీ పి ఏ సి సభ్యులు మమ్మిడివరం నియోజవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ

అలాగే గ్రామాల్లో ఇళ్ల వద్దకెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసారు

రాష్ట్రా ప్రభుత్వం వరద బాధితులకు సహాయంలో పూర్తిగా విఫలం అయిందని బాలకృష్ణ అన్నారు

గ్రామాల్లో వరద బారిన పడిన కుటుంబాలకు ప్రభుత్వం 2000 రూపాయలు ఇస్తానని అనడం చాలా విడ్డురం, లంక గ్రామాలలో వరద తాకిడికి ఇల్లు చాలవరకు దెబ్బతిన్నాయని 10,000 నుంచి 20,000 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాడ్ చేసారు

లంక గ్రామాల్లోని రైతులు పూర్తిగా నష్టపోయారని రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు

ఈకార్యక్రమంలో సానబోయిన మల్లికార్జున రావు, గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, మద్దిశెట్టి పురుషోత్తం,గోలకోటి వెంకన్నబాబు, సాన బోయిన వీరభద్రరావు,దూడల స్వామి, లంకలపల్లి జమ్మి,మాదాల శ్రీధర్, నాతి నాగేశ్వరరావు, గంగ బత్తుల రాంబాబు, సలది రాజా, మణికంఠ,రాయపు రెడ్డి బాబి, ఆనంద్, ఇండుగుల రామకృష్ణ, ఉండ్రు సత్తిబాబు నరాలశెట్టి రాంబాబు, గెడ్డం వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img