1400 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా అన్ని దేశాల మార్కెట్లు ఈరోజు పతనమయ్యాయి. వీటి ప్రభావం మన మార్కెట్లపై తీవ్రంగా పడిరది.మరోవైపు దేశీయంగా ద్రవ్యోల్బణ భయాలు మదుపరుల సెంటిమెంట్ను సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఈరోజు మార్కెట్లు ప్రారంభమైన వెంటనే భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడిరగ్ చివరి వరకు అదే ధోరణి కొనసాగింది. ఈ రోజు ట్రేడిరగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,456 పాయింట్లు కోల్పోయి 52,846కి పడిపోయింది. నిఫ్టీ 427 పాయింట్లు నష్టపోయి 15,774 కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-7.02%), బజాజ్ ఫైనాన్స్ (-5.44%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-5.27%), టెక్ మహీంద్రా (-4.84%), ఐసీఐసీఐ బ్యాంక్ (-4.46%).
బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం నెస్లే ఇండియా (0.46%) మాత్రమే లాభపడిరది.