Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం

ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు.కాగా ఖర్గేకు బాధ్యతలు అప్పగించనున్నారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ. కాగా 24ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడిగాఎన్నికయ్యారు మల్లికార్జున ఖర్గే. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి రాహుల్‌ గాంధీ..ప్రియాంకగాంధీ. సీడబ్ల్యూసీ సభ్యులు..రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు,వర్కింగ్‌ ప్రెసిడెంట్లు..భట్టి విక్రమార్క,మధుయాష్కీ,పొన్నాల,వీహెచ్‌ తదితరులు హాజరైయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img