Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 14,313 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 14,313 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 549 మంది మృతి చెందగా, కరోనా నుంచి కోలుకుని 13,543 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,42,60,470కి చేరాయి. ఇందులో 3,36,41,175 మంది కోలుకోగా, 1,61,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా బారినపడి మరో 4,57,740 మంది మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 7,722 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మరో 471 మంది మృతిచెందారు. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. 60.70 కోట్ల మంది టీకా తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img