Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 1,660 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖంపడుతున్నాయి ఇవాళ కూడా మరో సారి 2 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే మరమణాల సంఖ్య మాత్రం భారీగా పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిరచింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,660 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడిరచింది. అయితే 4,100 మంది మరణించినట్లు తెలిపింది. ఈ సంఖ్య ప్రస్తుత మరణాలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన మృతుల సంఖ్య అని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 16,741 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 182.87 కోట్ల టీకాల పంపిణీ జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img