Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 2,483 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా స్వల్ప హెచ్చుతగ్గుదలతో కొత్త కేసులు రెండు పైనే నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,483 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0,55 శాతంగా ఉంది. అయితే దిల్లీతో పాటు 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా నుంచి 1,970 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 15,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 187.95 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img